పాల ధరలను పెంచుతున్నట్టు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మంగళవారం ప్రకటించింది. లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున పెంచుతున్నామని, పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్న�
కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య (KFM)కు చెందిన నందిని బ్రాండ్ పాలకు (Nandini Milk) బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మా�