V Hanumantha Rao | రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎంపీ టికెట్ల కోసం చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఆయా ఎంపీ నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత�
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య నందిని ఖమ్మం లోక్సభ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బలప్రదర్శనకు దిగారు. ఖమ్మం నుంచి ఏకంగా 700 కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్లోని గాంధీభవన్కు చే�
‘భట్టి విక్రమార్కను సీఎం చేస్తారని అనుకున్నాం. పార్టీలోనే మంచి విజన్, కమిట్మెంట్, అనుభవం ఉన్న నాయకుడు. విక్రమార్కను సీఎంగా చూడాలనే కార్యకర్తలు రాత్రి పగలు ఎంతో కష్టపడి పని చేశారు. సీఎల్పీ నేతగా భట్టి�