నందిగామ మండల కేంద్రంలోని అలిన్ ఫార్మాలో ఈ నెల 26న జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలను కాపాడిన బాలుడు సాయిచరణ్ను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సాయిచరణ్ను స�
నందిగామ మండల కేంద్రం లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం మరింత తీవ్రమయింది. నిన్న రాత్రి వరకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మధ్యరాత్రి మంటలు మెయిన్ బిల్డింగ్కు వ్యాపించాయి.
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మహర్షి వేదిక్ సంస్థ గురువు టోని నాడార్ అన్నారు. నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక సంస్థ మహర్షి వేదిక్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం 10 �