నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలను వ్యవస్థాగతం చేయవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. రాధాకృష్ణన్ కమిటీ, నందన్ నీలేకని కమిటీ సిఫార్సుల అమలుకు తీసుకున్న చర్యల గురించి తమకు తెలియచ�
దేశంలో భారీ, నిర్మాణాత్మకంగా బలమైన సంస్థలు.. రాబోయే సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని అన్నారు. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు (ఏఐ)
NEET-UG : ఈ ఏడాది నీట్ పేపర్ లీకేజీతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నీట్-యూజీ పరీక్ష నిర్వహణను కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పరీక్ష నిర్వహణా విధానంలో కీ�
దేశ విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లను సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రకటనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేశారు. పరీక్షల్లో సంస్కరణల కోసం ప్రముఖ సాంకేతిక నిపు�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వాటాదారుల పంట పండింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు రూ.24,100 కోట్ల(3.1 బిలియన్ డాలర్లు) నిధులను పంచింది.
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వెబ్సైట్ను సరిచేయాలని, దాన్ని