డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని అందజేయనున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పీవీ సునీత ఎంపికయ్యారు. హైదరాబాద్ జిల్లా నుంచి అందజేసే అవార్డుకు ఆమెను అధికారులు ఎంపికచేశారు. ఐదేండ్లుగా �
టీచర్స్ డే రాష్ట్రస్థాయి వేడుకల వేదికను సర్కార్ అనూహ్యంగా మార్చింది. హైదరాబాద్ నుంచి కొడంగల్కు తరలించింది. అవార్డుల ప్రదానోత్సవానికి ఒక రోజు ముందుగా వేదికను మార్చడంతో గందరగోళం నెలకొన్నది. ప్రతి సం
ఆయిల్ఫెడ్లో ఇటీవల ఓ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఉన్నపళంగా తొలగించడం చర్చనీయాంశమైంది. సుదీర్ఘ కాలం నుంచి ఒక్కరే చేస్తున్నారనే కారణంతో తొలగించినప్పటికీ తెరవెనుక ఆయిల్ఫెడ్లో ఓ కీలక అధికారి కా�