వాహన్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, ఆ సమస్యను పరిష్కరించే పనిలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిమగ్నమైనదని రవాణాశాఖ తెలిపింది.
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ‘నమస్తే’తో ఆదిలాబాద్ సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ తెలిపారు.
Yellampally fish farming | ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగించడమే కాకుండా హైదరాబాద్ త్రాగునీటి సరఫరా(హెచ్ఎండబ్ల్యూఎస్) ప్లాంటుకు కూడా కలుషిత జలాలు వెళుతున్నాయని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మూడు రోజులుగా �
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నెలకొన్న నీటిఎద్దడిపై ‘మహబూబ్నగర్లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్త ప్రచురితమైనది.