మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ‘నమస్తే’తో ఆదిలాబాద్ సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ తెలిపారు.
Yellampally fish farming | ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగించడమే కాకుండా హైదరాబాద్ త్రాగునీటి సరఫరా(హెచ్ఎండబ్ల్యూఎస్) ప్లాంటుకు కూడా కలుషిత జలాలు వెళుతున్నాయని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మూడు రోజులుగా �
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నెలకొన్న నీటిఎద్దడిపై ‘మహబూబ్నగర్లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్త ప్రచురితమైనది.