ఈజీగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నక్సలైట్లమని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ముఠాగా ఏర్పడిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరి
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపార
లోక్సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.9.17 కోట్లు సీజ్ చేశామని ఎస్పీ చందనాదీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, అడవిదేవు�
పోక్సో, గ్రేవ్ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులపై సమీక్ష చేశా