ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
Minister KTR | ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, �
స్థానిక యువత, విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఐటీ ఫలాలు సామాన్యులకు అందాలన్నదే సీఎం కల అందుకే ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ త్వరలో నిజామాబాద్, పాలమూరులో ఐటీ హబ్లు అభివృద్ధిలో పల్లెలు, పట్టణాల�
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో మారనున్న రూపురేఖలు వడివడిగా అభివృద్ధికి అడుగులు ఏడాదిన్నరలో ముఖచిత్రం మార్పునకు నిర్ణయం 5 నెలల్లోనే వ్యత్యాసం కనపడేలా కార్యాచరణ సమగ్రాభివృద్ధేలక్ష్యంగా ప్రణాళికలు మం�