ఇన్ని రోజులు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ మాఫియా ఇప్పుడు పల్లెలనూ పట్టి పీడిస్తున్నది. వ్యవసాయ భూములు, పచ్చని పంట పొలాలను టార్గెట్గా చేసుకొని అక్రమార్జనకు తెగబడింది. ఏటా రెండు పంట
ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు నాలా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని చెరువు శిఖం భూమికి ఓ రెవెన్యూ అధికారి నాలా అనుమతి �