యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఘోర అవమానం జరిగింది. ఓ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన�
మోదీకి దమ్ముంటే ఆదానీ, అంబానీపై ఈడీ, ఐటీ రైడ్స్ చేయించి డబ్బులు బయటకు తీయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ పదేండ్ల పాలనలో దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని తెలిపారు.
ఈ నెల 29,30 తేదీల్లో పట్టణంలోని షిర్డీ సాయిబాబా మందిర 17వ వార్షికోత్సవం, జ్ఞాన సరస్వతీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. ఉత్సవాల కరపత్రాన్ని ఆ�
వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు కోతల్లేని, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషిచేస్తామని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) నేతలు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల