రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు
పట్టణ ప్రజల సౌకర్యార్థం సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ను ఆరు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న �
రైతుల్లో చైతన్యానికి రైతు వేదికలు దోహదపడుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని పామనుగుండ్లలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంత�