పిచ్చికుక్కల దాడిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన ఘటన ఎర్రవల్లి మండలంలోని వల్లూరు గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం వల్లూరు గ్రామంలో ఓ పిచ్చి కుక్క చాకలి గోపి, గోపాల్�
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లిలోని రోడ్డు పక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి పొలానికి అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో రైతు శ్రీకాంత్రెడ్డి ఈ నెల 20న 22 చెట్లను నరికివే�
సరైన వైద్యం అందక నవజాత శిశువు మృతి చెందిన ఘటన నాగర్కర్నూ ల్ జిల్లా దవాఖానలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. బాధితుల కథనం మేరకు.. తాడూరు మం డలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(28) కాన్పు కోసం బుధవారం న�