దేవరకద్ర రూరల్: మే 6: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలోగల మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్ ప్రాజెక్టులో గురువారం సాయంత్రం వరకు 13.3 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిప�
అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలివీసీలో రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డిమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 5 : జాతీయ విపత్తు వేళ పోలీసు శాఖ బాధ్యతలు మరింత పెరుగుతాయని, అందుకు తగ్గట్లుగా సంసిద్ధంగా ఉ
కొవిడ్ బారిన పడ్డ సిబ్బందికి రూ.3 వేల సాయంఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు చర్యలుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 5 : కొవిడ్ సమస్యతో బాధపడుతున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ వెంకటేశ్వర్లు అండగా ని లుస్తున్నారు. క
మిడ్జిల్, మే 4 : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైకుంఠ ధామాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించింది. జిల్లాలో చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇం�
మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారికోస్గి, మే 4: కరోనా మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మండలంలోని చంద్రవంచ, నాచారం గ్రామాల్�
ఐపీఎల్..ఐబీఎల్గా మారిన వైనంబోర్డులు ఏర్పాటు చేసుకొని ఫుల్గా దందామధ్యవర్తులకు లాభం.. యువతకు నష్టంనడిగడ్డలో జోరుగా బెట్టింగ్గద్వాల న్యూటౌన్, మే 3: క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ మజాను పంచుతున్నది. దీంతో
జడ్చర్ల టౌన్, మే 2 : జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలనే నిబంధన మేరకు ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ర్యాపిడ్�
జడ్చర్ల టౌన్, మే 2 : జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లె క్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. కొవిడ్ నిబంధనల మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన త
నారాయణపేట టౌన్, మే 1 : చికాగో నగరంలో కార్మికులు వీరోచిత పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని, వారి పోరాట స్ఫూర్తితో కార్మిక, ఉద్యోగులు తమ హ క్కుల కోసం పారాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బా లరామ్ అన్నార�
నవాబ్పేట, ఏప్రిల్ 29: మండలంలోని లోకిరేవు గ్రా మంలో సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగంపై సీడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంస
మహబూబ్నగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ మహమ్మారికి భయపడి ప్రపంచమే వణికిపోతోం ది. దేశంలో పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతున్న తరుణంలో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో చిన్న అను
20 వార్డులు.. 40 పోలింగ్ కేంద్రాలు మొత్తం 20,529 మంది ఓటర్లు బరిలో నిలిచిన 66 మంది అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 28: అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలు 30న నిర్వహించనున్నారు. మున్స�
కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 28: ఆయన సాదాసీదా వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి.. ఆలోచనలు, అభిరుచులు విభిన్నంగా ఉండడంతో వ్యవసాయంలో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నాడు.. అందరిలా సాధారణ వ్యవసాయం చేయకుండా ఓ యజ�