నారాయణపేట, మే 17 : ఆర్థిక నేరాలు జరిగినప్పుడు కేసును ఛేదించడంతో బాధితులకు వా రి సొమ్మును త్వరితగతిన అందించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కృషి చేయాలని క
పెంట్లవెల్లి, మే 16: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని జటప్రోల్ గ్రామ సమీపంలో ఏర్పాటు చే
రుద్రమూర్తికి పంచామృతాభిషేకాలుమహా మృత్యుంజయ పాశుపత హోమం ప్రారంభంశ్రీశైలం, మే 16: శ్రీశైలం మహాక్షేత్రంలో ఆది శంకరాచార్యుల జయంతి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపా�
కలెక్టర్ శర్మన్వైద్యసిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం నాగర్కర్నూల్, మే 15: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ శర్మన్ సూచించారు. శనివారం అదనపు కలెక్టర్ శ్రీనివార్రె
స్తంభించిన రవాణా వ్యవస్థనిర్మానుష్యంగా రహదారులువెసలుబాటు సమయంలో ఉరుకులు, పరుగులు అచ్చంపేట, మే 15: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు నిత్యావసర�
జడ్చర్ల, మే 14 : జడ్చర్లలో నూతనంగా ఏర్పా టు చేసిన నిర్మల్ డయాగ్నోసిస్ సెంటర్ను శుక్రవా రం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. డయాగ్నోసిస్ కేం ద్రంలో ఏ�
హన్వాడ, మే 12 : మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎంపీపీ బాలరాజు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగకు దుస్తులను పంపిణీ చేశారు. హన్వాడలో సర్పంచ్ రేవతి ఆధ్వర్యంలో సర్కారు కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్ద
కొల్లాపూర్ రూరల్, మే 11: ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజులపాటు లాక్డౌన్ ప్రకటించడంతో మందుబాబులు కొల్లాపూర్ పట్టణంలోని వైన్షాపుల ఎదుట మంగళవారం సాయంత్రం బారులు తీరారు. 10 రోజులేనా ఆ తర్వాత లాక్ డౌన్ను ప
వ్యాక్సినేషన్ తప్పనిసరిక్షేత్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో రామారావుశ్రీశైలం, మే 11: శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు దేవస్థాన సిబ్బందికి, స్థానిక ప్రజలందరికీ వైద్యం ఒకేలా అందించాలని ఈవో కేఎస�
మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో 60మంది చేరికహన్వాడ, మే 10: పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గుడిమల్కాపురా
ఊర్కొండ, మే 8: మండలంలోని ఊర్కొండపేటకు చెందిన పేద ముస్లిం కుటుంబానికి కల్వకుర్తి న్యూ రమ్య దవాఖాన వైద్యురాలు రమ్యసౌజన్య అండగా నిలిచారు. శనివారం తన సిబ్బందితో కలిసి ఆ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకు�
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్వెల్దండలో ముస్లింలకు దుస్తులు పంపిణీ వెల్దండ, మే 8: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ముస్లింలకు గిఫ్టు ప్యాక్ల పంపిణీకల్వకుర్తి, మే 7: రాష్ట్రంలోని అన్నిమతాల ప్రజలను సమాన దృష్టితో చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మతసామరస్యానికి పెద్దపీట వేస్తున్నదని కల్వకుర్తి
అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డినిరాడంబరంగా అచ్చంపేట పురపాలక సభ్యుల ప్రమాణస్వీకారంచైర్మన్గా నర్సింహగౌడ్, వైస్ చైర్పర్సన్గా పోరెడ్డి శైలజవీడియోకాల్లో ప్రమాణస్వీకారం చేసిన నలుగురు కౌన్సిలర్