ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వాడవాడలా ఎగిరిన మువ్వన్నెల జెండా.. వెల్దండ, జూన్ 2: మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను ప్రజాప్రతినిధులు,అధికారులు, ఉపాధ్యాయుల
మహబూబ్నగర్ టౌన్, మే 31 : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు తూము మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వానకాలంలో వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా మరమ్మతు పనులను చే�
మహబూబ్నగర్కు నర్సింగ్ కళాశాలనెరవేరిన ఎన్నికల హామీనాగర్కర్నూల్, మే 30 : నాగర్కర్నూల్ జిల్లాకు ప్ర భుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. దీంతో జిల్లా ప్ర జల చిరకాల కోరిక నెరవేరింది. ఈ మేరకు ఆదివారం ప్రగతి
మెడికల్ ఫలితాలు విడుదల97 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్నగర్ మెడికల్ కళాశాల రికార్డుఫస్ట్ బ్యాచ్లో ముగ్గురికి డిస్టింక్షన్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ హర్షంమహబూబ్నగర్, మ�
మక్తల్రూరల్,మే 29: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి వివిధ రంగాల్లో సేవలు అందిస్�
సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీఉనికి కోసం దొంగ దీక్షలకు దిగుతున్న ప్రతిపక్షాలుఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిదేవరకద్ర రూరల్, మే 28 : రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతులకు ఎలాంట�
ఊట్కూర్, మే 28 : జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొగ్దుంపూర్ వన నర్సరీని శుక్రవారం అధికారులు సందర్శించారు. నర్సీరీలోని మొక్కలకు అధికారులు నీళ్లు పట్టారు. ఎంపీడీవో కాళప్ప మాట్లాడుతూ ప్రభ�
మూసాపేట, మే 27: తోటి సర్పంచ్ కష్టకాలంలో ఉన్నారని తెలిసి జిల్లా సర్పంచులంతా ఐక్యతతో ముం దుకొచ్చి ఆర్థికసాయం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. మండలంలో�
ధాన్యం తరలింపునకు కార్గో బస్సులు విఫలమైన ప్రైవేట్ సంస్థలుకష్టకాలంలో ధాన్యాన్ని తరలిస్తున్న ఆర్టీసీతడవకుండా తమవంతు బాధ్యతమహబూబ్నగర్ మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసలే కరోనా.. ఇంటి నుంచి బయటకు వెళ్�
తెలకపల్లి, మే 25 : కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండలంలోని అనంతసాగర్లో కరోనా బాధితులకు మంగళవారం నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్
కల్వకుర్తి, మే 25: విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఎమ్మెల్యే 5 ఆక్సిజన్ కా�