ఉమ్మడి జిల్లాలోని 11 మైనార్టీ పాఠశాలలు కళాశాలలుగా అప్గ్రేడ్మొత్తంగా 20కి చేరిన ఇంటర్ కళాశాలల సంఖ్యవిద్యార్థులకు మెరుగైన విద్యే లక్ష్యంగా అడుగులుమహబూబ్నగర్టౌన్, జూన్16: మైనార్టీ విద్యార్థులకు నాణ�
అమ్రాబాద్, జూన్ 15: మండలంలోని అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం తొమ్మిదో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీభూముల సమస్యలపై చర్చించారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లోని కోర్ ఏరియాల్లో రైతుల
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు కొల్లాపూర్, జూన్ 15: తెలంగాణలో రైతులు సాగు పెట్టుబడి కోసం షావుకార్లు, వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సీఎం కేసీఆర్ రైతుల సంక�
అదనపు సివిల్ కోర్టులతో త్వరగా విచారణప్రజలు, న్యాయవాదులకు తగ్గిన వ్యయప్రయాసాలుహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లినాగర్కర్నూల్, జూన్14: జిల్లాలో ఒకేరోజు మూడు అదనపు జూనియర్ సివిల్ కోర్టులు ప్రా�
దేవరకద్ర రూరల్, జూన్ 13 : విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత శి ఖరాలను అధిరోహించాలని సామాజికవేత్త దండు వెంకటేశ్ అన్నారు. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన బాలరాజు కూతురు రేవ తి పదో తర
ఊట్కూర్, జూన్ 12: మండలంలో వరిధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండటంతో వాటిని ఆధారంగా చేసుకుని మండల వ్యాప్తంగా రైతులు రికార్డు స్థాయిలో �
పల్లెప్రగతితో అభివృద్ధి పరుగులుశ్మశానవాటిక, డంపింగ్యార్డు నిర్మాణంప్రతి ఇంటికీ ఇంకుడు గుంత n ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డుబిజినేపల్లి, జూన్ 11 : మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామం అభివృద్ధికి కేరాఫ్గా �
ఇన్ఫ్లో 13,314 క్యూసెక్కులు810 అడుగులకు చేరిన నీటి మట్టంశ్రీశైలం, జూన్ 11 : కృష్ణానది పరివాహక ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద రాక మొదలైంది. శుక్రవారం సుంకేసుల నుంచి 4,412 క్యూసెక్కుల, జూరాల ప్రాజెక్టు
ఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 10 : కరోనా సమయంలో అత్యవసర వైద్యసేవల కోసం తప్పా ఎవరూ అనవసరంగా బయటికి రావొద్దని లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని మహబూబ్నగర్ ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్ల�
గేదెల దాడిలో చిరుతకు తీవ్రగాయాలుజూకు తరలించిన అటవీ శాఖ అధికారులుకోయిలకొండ, జూన్ 10 : ఆకలితో కొండ దిగి పశువుల పాకలో గేదెలపై దాడి చేయబోయిన చిరుత చిక్కులో పడింది. ఒక్కసారిగా గేదెలు ప్రతి దాడికి పాల్పడడంతో క�
మిడ్జిల్, జూన్ 9 : కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరు వు తయారు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని జిల్లా ఐఈసీ పవన్ అన్నారు. బుధవారం మండలంలోని చిల్వేర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భ�