వన్యప్రాణులను వేటాడుతున్న దుండగులు ట్రాప్ కెమెరాలతో గుర్తింపు మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి.. జంతువులను వేటాడితే కఠిన చర్యలు అటవీ అధికారుల హెచ్చరిక అచ్చంపేట రూరల్, జూన్ 8 : దేశంలోనే రెండో అతి పెద్ద అభ
అచ్చంపేట/అచ్చంపేట రూరల్, జూన్ 8: గ్రామాల్లో పెండింగ్లో ఉన్న వైకుంఠధామా ల పనులు సత్వరమే పూర్తి చేయకుంటే స ర్పంచులను సస్పెండ్ చేస్తామని అదనపు క లెక్టర్ మనూచౌదరి హెచ్చరించారు. మంగళవారం అచ్చంపేట మండలంల�
అచ్చంపేట, జూన్ 8: అచ్చంపేట హిందూ శ్మశానవాటికలో వసతుల కల్పనకు రూ.కోటీ లక్షా నిధులతో పనులు కొనసాగుతున్నాయని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ అన్నారు. శ్మశానవాటిక
రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వెల్దండ, జూన్ 8 : రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మె ల్యే జైపాల్�
‘ములుగుచేప’కు భలే క్రేజీ!అరుదుగా లభించే ఈ రకం చేపలుఔషధకారిగా ప్రచారంతో డిమాండ్కిలో రూ. 400 నుంచి 500పెబ్బేరు రూరల్, మే 7: మనం ఆహారంగా తీసుకొనే చేపలు ఎన్నో రకాలు. ఒక్కో చేపకు ఒక్కో ప్రత్యేకత, రుచి ఉంటుంది. కొన్�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 7 : కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న దివ్యాంగుల కుటుంబాలకు మహబూబ్నగర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని �
ఊట్కూర్ పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్రెడ్డితో ఇంటర్వ్యూఊట్కూర్, జూన్ 6 : వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచివుంది. ఈ నేపథ్యంలో వ్యాధుల నివారణ కోసం తీసుకుంటున్న చర్�
ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాల మంజూరు : ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డినాగర్కర్నూల్, జూన్ 4 : నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే లక్ష్యమని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిసీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనమరికల్, జూన్ 4: టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు న�
కాలం చెల్లిన విత్తనాలు, ఫెస్టిసైడ్స్ పట్టివేతదుకాణా యజమానులను రిమాండ్కు తరలింపుకల్వకుర్తి, జూన్ 3 : పట్టణంలోని మూడు సీ డ్స్, ఫరిలైజర్స్ దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్�