ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటిని వచ్చే మూడేండ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. పెండింగ్లో ఉన్�
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీంతో ఆ నీరు పాలేరు రిజర్వాయర్కు శనివారం వరకు వచ్చి చేరనున్నది. ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్ర�
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పాలనలో దర్జాగా వరి సేద్యం చేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారు.
అన్నదాతలకు దశాబ్దం క్రితం కనిపించిన కరువు మళ్లీ తాండవిస్తున్నది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందక, మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు నీటి సమస్య నెలకొన్నది.