Mirchi | గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా క్వింటాలు రూ.25 వేలకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా �
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ తరపున మార్క్ఫెడ్ కొనుగోలు చేసే పంటలకు సంబంధించి పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Bharat Rice | దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్యులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వచ్చే వారం నుంచే ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట కి
ధరల స్థిరీకరణ పథకం ద్వారా రాష్ట్రంలో పండించిన కందులను జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య( నాఫెడ్) ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాఫెడ్ ద్వారా 10 లక్షల టన్నుల కంద�
ఈ సవరణ ద్వారా పెద్ద పెద్ద కంపెనీ కంటే మిన్నగా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్, సహకార బ్యాంకుల్లో ఏ పెట్టుబడిదారైనా రూ.100 షేరు విలువ