నాదర్గుల్లోని రూ.ఏడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఎన్నో ప్రణాళికలు, ఉల్లంఘనలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగాలు.. చివరికి రెవెన్యూ మంత్రి సైతం సచివాలయం వేదికగా వాస్తవాలను దాచి
ప్రాణం పోయినా తమ భూములు వదులుకునేది లేదంటూ నాదర్గుల్ రైతులు తేల్చిచెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ మంత్రి మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నాదర్గుల్ భూముల అంశం ఓ వైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఫెన్సింగ్ ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. 1974 ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం ఆ భూమ�