Nadergul Lands | నాదర్గుల్ భూముల వ్యవహారంలో తెరవెనుక సర్కార్ పెద్దల అండ, రెవెన్యూ శాఖ ఉద్దేశపూర్వక మౌనముద్ర, ప్రైవేటు భూములు అంటూ హైడ్రా ధ్రువీకరణ.. ఇన్ని అనుకూలతలు ఉన్నా రికార్డుల తారుమారు ఎలా? అనే దానిపై కార్ప
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వే నంబర్ 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికీ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా.. ప్రైవేట్ కంపెనీ స
నాదర్గుల్లోని రూ.ఏడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఎన్నో ప్రణాళికలు, ఉల్లంఘనలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగాలు.. చివరికి రెవెన్యూ మంత్రి సైతం సచివాలయం వేదికగా వాస్తవాలను దాచి
ప్రాణం పోయినా తమ భూములు వదులుకునేది లేదంటూ నాదర్గుల్ రైతులు తేల్చిచెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ మంత్రి మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నాదర్గుల్ భూముల అంశం ఓ వైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఫెన్సింగ్ ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. 1974 ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం ఆ భూమ�