Anantha Sriram | హైందవ సభలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ (Anantha Sriram) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోంది. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారు.కొందరు అన్యమత�
కరోనా కల్లోలం చుట్టుముట్టిన 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది క్యాన్సర్ వ్యాధికి బలయ్యారు. ఇప్పటికీ అతిపెద్ద ప్రాణాంతక వ్యాధి క్యాన్సరే. ఇది అన్ని వయసులవారికి, అన్ని శరీరభాగాలకు సోకే వ్యాధి.
మంత్రి ఈటల రాజేందర్ | కరోనా వ్యాక్సిన్పై అపోహలను నమ్మవద్దని, అర్హులందరూ నిశ్చింతగా వేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.