కథాబలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని నిర్మించినందుకు సంతృప్తిగా ఉందని నిర్మాత జయ్ పల్లందాస్ అన్నారు. ఆయన నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్'. రోహిత్, మేఘన రాజ్పుత్ జంటగా నటించారు. �
రోహిత్, మేఘన రాజ్పుత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకుడు. జయ్ వల్లందాస్ నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుం�