‘విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టీరియస్'. ఇందులో క్రైమ్తోపాటు లవ్, క్రష్ అంశాలు కూడా ఉంటాయి. ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని థ్రిల్లర్ ఇది ’ అని దర్శకుడు మహి కోమటిరెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంల�
కథాబలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని నిర్మించినందుకు సంతృప్తిగా ఉందని నిర్మాత జయ్ పల్లందాస్ అన్నారు. ఆయన నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్'. రోహిత్, మేఘన రాజ్పుత్ జంటగా నటించారు. �
రోహిత్, మేఘన రాజ్పుత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకుడు. జయ్ వల్లందాస్ నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుం�