భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్నది. గత కొంత మయన్మార్లో (Myanmar) సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జరగుతున్నది.
Myanmar Soldiers | మయన్మార్ సైనికులు (Myanmar Soldiers ) భారత్లోకి పెద్ద సంఖ్యలో చొరబడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
యాంగూన్: మయన్మార్లో సరిహద్దు గ్రామాలపై సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని థాయ్లాండ్కు పారిపోతున్నారు. వీరంతా సల్వీన్ నది దాటి థాయ్లాండ్
నైపితా: మయన్మార్లో ఓ క్రైస్తవ సన్యాసి చూపిన తెగువ ఇప్పుడు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నది. సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ కాచిన్ రాష్ట్ర రాజధాని మిట్కినాలో నిరసన చేపడుతున్న వారిపై సైనిక �
నెపితా: మయన్మార్లో సైన్యం ఆగడాలు హద్దుమీరుతున్నాయి. సైనిక తిరుగుబాటను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్న ఆందోళనకారుల్ని సైన్యం బెదిరిస్తున్నది. చైనాకు చెందిన టిక్టాక్ యాప్తోనూ సైన్యం బ�