మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం మహాయుతి, ఎంవీఏ కూటముల పోరాటం తుది అంకానికి చేరుకుంది. ముఖ్యంగా మరాఠ్వాడాలో మహాయుతి కూటమికి పరీక్ష ఎదురుకానుంది. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, మరాఠా �
మహారాష్ట్ర ఎన్నికలు సమీపించిన వేళ మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో ముసలం మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం అవుతారని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ పేరొన్నారు. తనను ఆర్ఎస్�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ)లో పార్టీల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్పవార్), శివసేన(యూబీటీ)..