ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగు చూసింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామంలో నాగమణి అనే మహిళను సొంత తమ్ముడు హత్య చేయించిన ఘటన మరువక
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కాటమయ్య (శ్రీకంఠ మల్లేశ్వర స్వామి) మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌడ సంఘం యువకులు, కల్లుగీత కార్మికులు కాటమయ్య మాలా�