బెంగళూరు: దసరా నవరాత్రుల నేపథ్యంలో ఒక ముస్లిం మహిళ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. చనిపోయిన ఆమె భర్త ఈ హిందూ ఆలయాన్ని కట్టించడం మరో విశేషం. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని సాగర్ సిటీలో ఈ ఘటన జరిగింది. �
Kamareddy | జిల్లా కేంద్రంలో క్రిష్ణమ్మ ఆలయం సమీపంలో దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆమె గొంతుకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు
భోపాల్: కరోనాతో మరణించిన ఇద్దరు మహిళల మృతదేహాలు ఆసుపత్రిలో తారుమారయ్యాయి. దీంతో ముస్లిం మహిళ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గురువారం ఈ ఘటన జ