వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలిపాయి.
No Dowry | తండ్రి ఆస్తిలో కుమారులకు ఉన్న సమాన వాటా కుమార్తెలకు ఉంటుందని భారత రాజ్యాంగం పేర్కొంది. అయితే, ముస్లిం సమాజంలోనూ ఆడబిడ్డలకు కట్నం ఇవ్వకుండా.. ఆస్తిలో వాటా ఇవ్వాలని ముస్లిం పర్సనల్ లా బోర్డుకు ఉలెమా వ