మూసీ పరీవాహక బస్తీలు మునిగిపోవడానికి కృత్రిమ వరదలే కారణమా.? జలమండలి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారమే జంట జలాశయాల్లో నీటిని పరిమితికి మించి నిల్వ చేసి బస్తీల మీదకు వదిలారా.?
‘గతంలో ఇంతకంటే ఎక్కువ వానలు కురిశాయి. మూసీకి భారీ వరదలు వచ్చాయి. పైన గండిపేట, హిమాయత్సాగర్ గేట్లు కూడా ఎత్తి కిందకు నీళ్లు వదిలారు. అయినా మా బస్తీలు ముంపునకు గురి కాలేదు. 30 ఏండ్ల కింద ఒకసారి ఇండ్ల అంచుకు వ
మూసీ ఆయకట్టుకు మంగళవారం నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గేట్లు ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు.