గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ వానకాలానికి సంబంధించి ఆత్రమాత్రం మూసీ నీటిని వదిలారు. మరుసటి రోజే నిలిపేవేశారు. దీనికి కారణం ఎలాంటి పదవిగానీ.. ప్రొటోకాల్ లేని ఓ ప్రైవేట్ వ్యక్తి ఆదేశాలతో అవసరం లేని సమయంలో మ�
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుపై సీమాంధ్ర పాలనలో ఉన్న మాదిరిగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగ
మూసీ వరద నీరు బస్తీలకు పేదలకు కన్నీరే మిగిల్చింది. సర్వస్వం కోల్పోయి వరద బురదలో కూరుకుపోయిన సామగ్రిని చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ బడుగు జీవులకు మూసీ కృత్రిమ వరద కట్టు బట్టలు, కన్నీటి సుడులనే మిగ�