పొంతన లేని ప్రకటనలు, వాస్తవానికి తావులేని హామీలు, ఆచరణకు కనిపించని ప్రతిపాదనలు మొత్తంగా మూసీ పునర్జీవంపై కాంగ్రెస్ సర్కార్ సరికొత్త నాటకాలతో కాలం గడుపుతున్నది. ఏడాదిన్నర కిందట మూసీ ప్రాజెక్టు డీపీఆర
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.