నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ ఆదివారం బోల్తాపడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ఇథనాల్తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత రోజులు వచ్చాయి. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితులు దాపురించాయి. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో శనివారం ఇలాంటి దృశ్యమే కనిపించింది.
Fisherman Died | బాల్కొండ మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో చేపల వేటకు వెళ్లిన ముప్కల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన జాలరి బట్టు నడిపి రాజన్న మృతి చెందాడు.