రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ. 20 లక్షలు,
మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని రెండు తెలుగు రాష్ర్టాల్లో బెట్టింగులు జోరందుకున్నాయి. బీజేపీ ఆర్భాటం చేయడం ద్వారా ఓటర్లలో అయోమయం సృష్టించడంతో బెట్టింగులకు ఊపొచ్చింది.
నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.