మెదక్లో (Medak) మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మాత నల్ల పోచమ్మకు బోనాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మున్నూరుకాపు సంఘం పట్టణ అద్యక్ష, కార్యదర్శులు గట్టేశ్, అశోక్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు నల్లాల విజయ్ తె�
లోక్సభ ఎన్నికల్లో పార్టీలకతీతంగా మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలంగాణ ము న్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్యపటేల్ అన్నారు.
కాంగ్రెస్కు చెందిన నాయకులే గతంలో పచ్చగా ఉన్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసి ఇక్కడి వనరులను పూర్తిగా దోచుకున్నారని, ఇప్పుడు మళ్లీ వాళ్లే ఓటు కోసం వస్తున్నారని, ఒక్క తప్పు చేసినా రాష్ట్రం 50 ఏళ్ళ�
MLA Padmadevender Reddy | అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ తన నివాసంలో ఎమ్మెల్యే మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్క�