ఖమ్మంలోని మున్నేరు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ అనుదీప్ సహా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు, ఆపద మిత్రలు, బీఆర్ఎస్ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఆపదలో ఉన్న వారికి, వరద చుటుముట్టిన
ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు నదీ ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు, పరీవాహక ప్రాంతాల ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం కాల్వొడ్డ�
మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఆదివారం ఖమ్మం కాల్వొడ్డు, జూబ్లీక్లబ్, రజబ్అలీ పార్ ఏరియా, జూబ
మున్నేరు వరద ఉధృతి తగ్గి రోజులు గడుస్తున్నా బాధితుల ఎదురుచూపులు ఇంకా ఎదురుచూపులుగానే ఉన్నాయి. సర్వం కోల్పోయిన తమకు రూ.10 వేల సాయమందిస్తామంటూ సర్కారు చెప్పిందని.. అవి చేతికొస్తే తమకు ఎంతోకొంత అక్కరకొస్తా�