ఖమ్మంలో మున్నేరు శాంతించింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం 22 అడుగుల వద్ద ఉన్న మున్నేరు ప్రవాహం క్రమంగా తగ్గుతూ సాయంత్రం 15 అడుగులకు చేరింది.
ఖమ్మం జిల్లా మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనేలేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి, ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నార�
Khammam | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వరదగా వరద పోటెత్తుత్తున్నది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దాంతో వాగు పరివాహకంలోని 15