దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, ప్రజల జీవన వ్యయం నానాటికీ పెరుగుతున్నాయి. కానీ, మున్సిపల్ కార్మికుల శ్రమకు విలువ పెరుగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 30,945 మంది మున్సిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బంద�
తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ వరర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుల�