తనను ప్రశ్నించొద్దని, ప్రశ్నలు అడిగితే మాట్లాడబోనని మీడియా ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని స్పష్టంచేశారు. రాష్ట్రలో నూరుశాతం వెబ్కాస్టింగ్తో మున్సిపల్ ఎన్నికల పోలింగ్�
కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థ, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో స్వల్ప ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం పూట మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం నుం
మున్సిపల్ ఎన్నికల్లో నగర, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. అడపాదడప ఉద్రిక్తతలు మినహా ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకో�
మున్సిపల్ ఎన్నికల పో లింగ్కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం ఉమ్మడి జిల్లా�
మున్సిపల్ పోరుకు గత నెల 27న షెడ్యూల్ విడుదలతో తెరలేచింది. ఆ మరుసటి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,283 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, ఎక్కడికక్�
మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైన వేళ.. కొల్లాపూర్లో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. కొల్లాపూర్ సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దపల్లి మున్సిపల్ �