Revanth Reddy | మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
తాండూరు మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తెలిపారు. తాండూరు మున్సిపల్ సమావేశం బుధవారం సాదాసీదాగా జరిగింది.
మున్సిపల్ అభివృద్ధిపై ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్థానిక మహిళా సమాఖ్య భవనంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ పురప్రముఖులు
నూతనంగా ఏర్పాటైన మున్సిపల్ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఖానాపూర్ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా వ్యవసాయ మార్క
జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్ ప్రతి ఇంటికీ డిజిటల్ నంబర్లు కసరత్తు చేస్తున్న మున్సిపల్శాఖ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో రాష్ట్ర జనాభాలో సగానికిపైగా పట్టణాల్లోనే నివసిస్తుందన్న అం