పాలేరు నియోజకవర్గంలో తొలి మున్సిపాలిటీ ప్రకటన కొద్దిరోజుల్లో వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన మండల, జిల్లాస్థాయి ప్రక్రియ ముగిసింది. అయితే గతంలో అనుకున్నట్లుగా 10 పంచాయతీలు కాకుండా.. 12 పంచాయతీలు విలీన
ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం వరకు 92.12శాతం పన్నుల వసూళ్లతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.
మంచిర్యాల గోదావరి తీరంలో ఈనెల 21 నుంచి 24వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం ఏర్పాట్లు చకచ కా సాగుతున్నాయి. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది.
కాంగ్రెస్ పాలనలో అంతా గందరగోళమే అన్నదానికి బుధవారం చోటు చేసుకున్న పరిణామమే ఉదాహరణ. వీధి వ్యాపారుల విషయంలో బుధవారం ఒకే రోజు రెండు వినూత్న నిర్ణయాలు అన్ని వర్గాలను విస్మయానికి గురి చేశాయి.
సత్తుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన