మండలంలోని కొత్తమొల్గర సమీపంలో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంపై సోమవారం మున్సిపాలిట
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు, పట్టణాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. మండలంలోని కప్పెటలో శుక్రవారం వైస్ఎంపీపీ నరేశ్గౌడ్ ఆధ్వర�
క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ కోరారు.