మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చెందిన అద్దె వ్య వహారంలో బినామీల దందా కొనసాగుతున్నది. రాజ కీయ పలుకుబడి ఉన్న కొందరు అధికారులతో కుమ్మ క్కై మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నారు.
ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో చేపడుతున్న ఓ అక్రమ భవన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. టౌన్ప్లానింగ్ నిబం
అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల