మొయినాబాద్, జనవరి 01: అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతల పర్వం వివాదాస్పదంగా మారింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్మాణాలు తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు వాపోయారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చెందిన అద్దె వ్య వహారంలో బినామీల దందా కొనసాగుతున్నది. రాజ కీయ పలుకుబడి ఉన్న కొందరు అధికారులతో కుమ్మ క్కై మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నారు.
ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో చేపడుతున్న ఓ అక్రమ భవన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. టౌన్ప్లానింగ్ నిబం
అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల