Mumbai train blasts case | 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు (Mumbai train blasts case)లో బాంబే హైకోర్టు (Bombay High court) ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా స్టే విధించిం�
దేశం యావత్తు షాక్కు గురైన 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం (2015లో) ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ మొత్తం 12 మందిని నిర్దోషులుగ