Major Accident On Mumbai-Pune Expressway | వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ముంబై-పుణే ఎక్స్ప్రెస్వేపై పెద్ద ప్రమాదం జరిగింది. 20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు.
Maharastra: ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై అగ్ని ప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుకు నిప్పు అంటుకున్నది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా గాయాలు కాలేదు.
Maharashtra | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే
ముంబై: భారీ కంటైనర్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతోపాటు దానిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న నాలుగేండ్ల బాలుడితోసహా ముగ్గురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబై-పూణే ఎక్స్ప్రెస్వ