పుణె: మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై ఏడు వాహనాలు ఒకటిని ఒకటి ఢీకొన్నాయి(Vehicles Collision). భారీ స్పీడ్లో అదుపు తప్పిన ఆ వెహికల్స్ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గాయపడ్డారు. ఖొపోలి వద్ద ఈ ఘటన జరిగింది. ఢీకొన్న వాహనాల్లో కార్లు, లారీలు ఉన్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గాయపడ్డవారికి ప్రథమ చికిత్స అందించారు.
#WATCH | Collision of 7 vehicles on Mumbai-Pune Expressway at Khopoli, four people injured#Maharashtra pic.twitter.com/lIIuClOERx
— ANI (@ANI) April 27, 2023