Mumbai monorail | మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో సాంకేతిక సమస్య కారణంగా ఎత్తయిన ట్రాక్పై నిలిచిపోయిన మోనోరైలు (Mono rail) లో 582 మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారందరినీ అధికారులు సురక్షితంగా బయటిక�
భారీ వర్షాల కారణంగా ముంబైలో మోనో రైలు మొరాయించింది. ట్రాక్పై నిలిచిపోయింది. మంగళవారం భారీ వర్షం కారణంగా విద్యుత్తు సరఫరా సమస్య ఏర్పడి ఎత్తుగా ఉన్న ఎలివేటెడ్ ట్రాక్పై ప్రయాణిస్తున్న మోనో రైలు చెంబూర�