Digital Arrest: ముంబైకి చెందిన ఓ వ్యాపారి డిజిటల్ అరెస్టుకు గురయ్యాడు. అతని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు రూ.58 కోట్లు కాజేశారు. ఈడీ, సీబీఐ అధికారులని చెప్పి వివిధ బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేయిం�
కేజీలకు కేజీలు బంగారం తెచ్చారు... అంతా జీరోబిల్లులే... పట్టుకున్నాం కదా.. మరి మాకేంటి... మీ బంగారం మీకు కావాలంటే రూ.25లక్షలు ఇవ్వండి... లేకుంటే పైకి చెప్తాం.. సీజ్ చేస్తాం... ఇది పోలీసుల బెదిరింపు.