గురుకులం విద్యార్థి అనారోగ్యానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన ములుగు మండలం ఇంచర్ల శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్నది. విద్యార్థి తండ్రి బాబు తెలిపిన వివరాల ప్రకా రం.. కన్నాయిగూడెం మండల
రెడ్ టీషర్ట్, కళ్లజోడు, ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు నేరుగా పిల్లల వార్డులోకి ప్రవేశించాడు. నేను డాక్టర్ని..! బ్రీతింగ్ ఎలా ఉందంటూ చిన్నారుల ఛాతీపై చేతులతో నొక్కే ప్రయత్నం చేశాడు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. రోజువారీగా సుమారు 500 నుంచి 600 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో