ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన టెక్స్టైల్ పార్కు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించనున్న
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అసరా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీరు, సంక్షేమం రంగాల్లో కొత్త చరిత్రను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. పేదలకు వైద్యసేవ�
Hospital works |గడువులోగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, హనుమంతు ఎల్అండ్ టీ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
హైదరాబాద్ : ఎల్బీనగర్ పరిధిలోని గడ్డి అన్నారంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావ�