జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు.
రాష్ట్రపతి భవన్లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ను శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు.
పర్యాటకుల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్లోని మొగల్ గార్డెన్ ఈ నెల 12 నుంచి మార్చి 16 వరకూ అందుబాటులో వుంటుందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అడ్వాన్స్ ఆన్లైన్ బుకింగ్ మా�