ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం చేస్తే సహించేంది లేదని రైతన్నలు హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతల�
gun firing | శామిర్పేటలో సోమవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకీతో బెదిరించి రూ.2లక్షలను గుర్తు తెలియని దొండగులు దోపిడీ చేశారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.